మహిళలు పార్టీ పెట్టి నడపడం లేదా పార్టీకి వారసులుగా వచ్చి ఆ పార్టీని ముందుకు నడిపించడం అంత సులభమైన విషయం కాదు. మన దేశంలో ఇందిరా గాంధీ , సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ , జయలలిత వంటి నేతలు అలాంటి సాహస యత్నం చేసి సక్సెస్ అయ్యారు. వీరిలో మమతా బెనర్జీ ఒక్కరే సొంతంగా పార్టీ పెట్టగా మిగిలిన …
తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తీసుకొస్తామని దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రకటించారు. దీంతో షర్మిల పార్టీ పెట్టే విషయం ఖరారు అయినట్టే అని భావించవచ్చు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని …
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వైఎస్ ఆర్ అభిమానులు,అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశం కొద్దీ సేపటిక్రితమే మొదలైంది. కొత్త పార్టీ యోచనలో షర్మిల ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో షర్మిల పలువురు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించబోతున్నారు. వందమంది ముఖ్యనాయకుల తో ఈ సందర్భంగా …
error: Content is protected !!