మూడు తెలుగు దేశం పార్టీల కథ!

సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించి, అవిశ్రాంతంగా ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పార్టీ ఏర్పాటులో మొదటినుంచి ఎన్టీఆర్ అల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు,మరికొందరు నేతలు చేసిన కృషి ఎంతో ఉంది. ఆనాటి తెలుగు దేశం …
error: Content is protected !!