వెన్నెల్లో మెరిసిపోయే మానస సరోవర్ !!

Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …
error: Content is protected !!