ఆ మెట్లకిన్నెర గమకాలే ‘పద్మశ్రీ’ని సాధించాయి !!
అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం సంతోషమే. ఈఎంపిక నూరు శాతం కరక్టే. మొగిలయ్య ఆఖరి తరం …