ఎవరీ హేమాంగి సఖి ?

Why didn’t she contest against PM Modi?……………………………… పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మహామండలేశ్వర్ హేమంగి సఖి మాత.. జనాల్లో కొంత గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్..  ఆమె ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి  భక్తురాలు..  గుజరాత్‌లోని వడోదర లో ఈ హేమాంగి సఖి మాత జన్మించారు. చిన్నప్పటి పేరు హేమంత్ .. తర్వాత …

ఎవరీ శిల్పి అరుణ్ యోగి రాజ్ ?

A wonderful sculptor…….. అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించిన శిల్పి అరుణ్ యోగి రాజ్ కర్ణాటక లోని మైసూరు అగ్రహారానికి చెందినవాడు. అరుణ్ రాజ్ పూర్వీకులు కూడా పేరున్న శిల్పులే. ఆయనకు ఈ శిల్పకళా విద్య వారసత్వం గా వచ్చింది. అరుణ్ గతంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నోశిల్పాలను సృష్టించారు. 41 …

టార్గెట్ తెలంగాణయే !

తెలంగాణా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతుంటే .. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణా లో పట్టు బిగించాలని ఉవ్విళూరుతున్నాయి. వరుసగా తెలంగాణకు అమిత్ షా ,రాహుల్,కేజ్రీవాల్,ఆ తర్వాత మోడీ పర్యటనలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ భూమి రణక్షేత్రం గా మారే సూచనలున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో  బీజేపీ …

మోడీ యే టార్గెట్ .. విదేశీ మీడియా ఘాటైన విమర్శలు !

భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి  తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి  కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …

గోద్రాలో నాడు ఏం జరిగింది ?

గుజరాత్‌ లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002  ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. అందులో కీలకమైన …

అజిత్ దోవల్ పై దాడికి ఉగ్రవాదుల ప్లాన్!

పాక్ ఉగ్రవాదులు  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాది హిదయత్‌ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు  రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో …

పీఎం మోడీ ఆస్తులు పెరిగాయా ?

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల నికర విలువ గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని, హోంమంత్రి అమిత్ షా ఆస్తుల నికరవిలువ తగ్గిందని  ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ ఇద్దరు తమ ఆస్తుల వివరాలను పీఎంఓ కి సమర్పించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి పిఎం మోడీ ఆస్తుల నికర విలువ రూ .2.85 కోట్లు …
error: Content is protected !!