మౌన వ్యూహంలో మర్మం ఏమిటో ?

‘పయ్యావుల కేశవ్’ కు చురుకైన నాయకుడని పేరుంది . కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు.  ఆ మద్య బీజేపీ లో చేరబోయి మళ్ళీ వెనుకడుగు వేశారని కూడా అంటారు. గత ఎన్నికల్లో  టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌లో కేశవ్ ఒక‌రు. 2019లో వైసీపీ గాలులు వీచినప్పటికీ తట్టుకుని ఉరవకొండ …
error: Content is protected !!