అప్పట్లో దండియాత్ర ఓ సంచలనం !!

Vasireddy Venugopal ……………………………………….. దండి యాత్రకు 95 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం…..   ఉప్పుపై  పన్ను ఈనాటిది కాదు  మనుగడకు ఉప్పు  తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!! ….. బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. …

ఫోర్జరీ కేసులో గాంధీ ముని మనవరాలు !

మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతారామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఇరుక్కున్నారన్నవార్త సంచలనం రేపింది. ఆశిష్ లతా (56) ఒక వ్యాపారిని 3.22 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిందని తేలడంతో డర్బన్ కోర్టు ఈ శిక్ష విధించింది. 6 ఏళ్లుగా …
error: Content is protected !!