కుష్బూ ఇమేజ్ బీజేపీకి ప్లస్ అవుతుందా ?
తమిళనాట బీజేపీ ప్రముఖ నటి ఖుష్బూను తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించబోతోంది. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఖుష్బూ పార్టీ అధికార ప్రతినిధిగా చేసారు. గత ఏడాది ఎన్నికల్లో ఎంపీ సీటు అడిగితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా పట్టించుకోలేదు. దీంతో అప్పటినుంచి ఖుష్బూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. ఆపార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే …