పాదయాత్రకు సిద్ధమౌతున్న తీన్మార్ మల్లన్న!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతున్నారు. ఆగస్టు 29 న జోగులాంబ గద్వాల్ జిల్లానుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది. తన పాదయాత్ర కు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అతిధిగా మల్లన్న ఆహ్వానించబోతున్నారు. “టీమ్” పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసిన మల్లన్న రాష్ట్ర, జిల్లా, మండల,గ్రామ …
error: Content is protected !!