ఈసారి కుంభమేళా ముప్ఫైరోజులు మాత్రమే!
హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభమేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే జరుగుతుంది. కుంభమేళా నిర్వహణకు సంబంధించి మార్చి చివరినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే …