భయపెడుతున్న మిస్సింగ్ న్యూక్లియర్ డివైస్ !!

The story of missing nuclear device …………….. నందాదేవి హిమపర్వతాల్లో 1965లో తప్పిపోయిన అణుపరికరం (Nuclear Device) గురించిన వార్తలు 2025లో మళ్ళీ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్ 2025లో ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఆధారంగా భారతీయ మీడియా ఈ ముప్పుపై విశ్లేషణలను వెలువరిస్తోంది. మిస్ అయిన ఆ న్యూక్లియర్ డివైజ్ …

హిమ కుండ్ యాత్ర –అరుదైన అనుభవం !!

 కాశీపురం ప్రభాకర్ రెడ్డి………………………. హిమకుండ్ ….   మానస సరోవరం కన్నా ఎత్తులో ఉన్న సరస్సు… జీవితం లో ఒక్కసారైనా మునక వేయాలని ప్రతి సిక్కు జాతీయుడు కలలుగనే  పరిశుద్ధ జల కొలను… హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మణ్ గంగ నది జన్మస్థానం.. .హిమకుండ్ గా పిలవబడే మంచు గుండం దర్శించాలని ఎవరికుండదు..? ఏడాదిలో 8  నెలలు మంచుతో …

ఆధ్యాత్మిక,పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్న జోషి మఠ్ !!

Beautiful hill city…………. జ్యోతిర్మఠ్ అని కూడా పిలిచే జోషిమఠ్ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది.  6,150 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన హిల్ సిటీ ఇది. గర్హ్వాల్ ప్రాంతంలో ఈ సిటీ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు,పచ్చని లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జోషిమఠ్ సహజ సౌందర్యమే దానిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. జోషిమఠ్ …

వెన్నెల్లో మెరిసిపోయే మానస సరోవర్ !!

Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …

జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర !!

Registration has already started…………………… అమర్‌నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది.ఈ ఏడాది జూలై 3 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 9న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మంచుకొండల్లో కొలువుదీరిన …

హిమానీ నదాలు ఎండి పోతున్నాయా ?

Are glaciers drying up? ……………………….. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగి అక్కడిక్కడే ఎండి పోతున్నాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో హిమానీ నదాలు వాతావరణ మార్పుల కారణంగా కుంచించుకుపోతున్నాయి. లేదా ఎండిపోతున్నాయి. ఈ ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హిమానీ నదాలు 21వ శతాబ్దం చివరి …

స్పితి లోయ లో బౌద్ధ ఆరామాలు !

Beautiful spiti valley ……………….. అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది.స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మధ్యలో ఉండటం వలన  ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతో పాటు …

హిమాలయాల ఎత్తు పెరుగుతోందా ?

Changes are natural in the mountains……………. హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎత్తు పెరిగిందని నేపాల్‌, చైనా దేశాలే ప్రకటించాయి. ఇటీవల కాలంలో చేసిన సర్వే …

చార్ ధామ్ యాత్ర లో ‘కేదారనాథుని దర్శనమే’ కీలకం !

Trekking in Himalayas………………………………….  మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు.  మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …
error: Content is protected !!