ఏపీ సీఎం జగనన్న కు …….. మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు నమస్కరించి రాయునది. ఇంటర్ , పదో తరగతి పరీక్షల నిర్వహణపై తమరు మొండిగా వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియా లో మన వాళ్లే విమర్శలు చేస్తున్నారు. మీ అభిమానులుగా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఏపీ లో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. రోజుకి 10 …
కేంద్ర ఎన్నికల సంఘం పై కోర్టులు మండి పడుతున్నాయి. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి కి ఎన్నికల కమీషనే బాధ్యత వహించాలని చెన్నై హైకోర్టు ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి .. విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందుకు ప్రాసిక్యూట్ చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల …
error: Content is protected !!