అత్యంత భయానక ప్రదేశాల్లో ఇదొకటా ??

One of the scariest places………… కుర్సియాంగ్‌ లోని ‘డౌ హిల్’…..  పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ హిల్ స్టేషన్..అందమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు, తేయాకు తోటలు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. అలాగే ఇది దేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా కూడా పేరుగాంచింది. దీని చుట్టూ భయానక కథలు ప్రచారంలో …

ఆ బీచ్ లో ఆత్మలు సంచరిస్తాయట!!

Haunted place ……………………………. డుమాస్ బీచ్…. ఈ బీచ్ గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉంది.అద్భుతమైన సూర్యాస్తమయాలకు ఈ బీచ్ ప్రసిద్ధి గాంచింది. అలాగే ఇండియాలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా కూడా పాపులర్ అయింది.చీకటి పడితే బీచ్ లో ఉండటానికి జనాలు భయపడతారు. అక్కడ ఆత్మలు సంచరిస్తాయని చెబుతారు.     డుమాస్ బీచ్ నల్ల ఇసుకతో …

ఆత్మలను చూడాలనుకుంటున్నారా ?

Business with Ghosts ………………………………….. ఆత్మలు/దెయ్యాల పేరు మీద వ్యాపారం ఇపుడు జోరుగా సాగుతోంది. విదేశాలలో ఎంతోమంది వెబ్సైటులు పెట్టి ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. చాలామంది దెయ్యాలు /ఆత్మలు అంటే ఇష్టపడతారు.వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అవకాశం దొరికితే చూడాలని ప్రయత్నిస్తారు. దెయ్యాలు /ఆత్మలు అంటే నమ్మకం లేని వాళ్ళకంటే నమ్మకం ఉన్నవాళ్ళ …

నిజంగా అది దెయ్యాల ద్వీపమా ?

The most haunted place is the world………………….. దెయ్యాల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నట్టే ఆ దీవి గురించి కూడా పలు కథలు ప్రచారం లో ఉన్నాయి. ఆ దీవి లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరుగా సాగడంతో దాని పేరు ‘దెయ్యాల దీవి’ గా స్థిరపడిపోయింది. ఈ దీవి పేరు ‘పోవెగ్లియా’ …
error: Content is protected !!