‘కన్యాశుల్కం’ నాటకానికి 133 ఏళ్ళు !!

Nandiraju Radhakrishna ………….. ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు పంతులు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. గుంటూరులో ఈ నాటకాన్ని పూర్తి గా  చూసాను – ఎంతో ఆసక్తికరం అనిపించింది.1892లో  రచించిన ఈ నాటకం, ఆధునిక భారతీయ భాషల్లో తొలి సామాజిక నాటకాలలో ఒకటి. …

సప్త వెధవా? అంటే….అదా అర్ధం! ‘కన్యాశుల్కం’తిట్ల కథా కమామీషు ఏమిటో ?

 Jayanthi Chandrasekhararao…………………… ‘కన్యాశుల్కం’ నాటకంలో ఉపయోగించిన తిట్లు  కాలక్రమంలో మరుగున పడిపోయాయి ..  ఆ తిట్లకు విశేష అర్ధాలున్నాయి .. వాటి విషయం ఏమిటో చూద్దాం.  *“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! ‘సప్తవెధవ’ అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ …
error: Content is protected !!