ఎవరీ రాంజీ గోండు ? ఆవేయి ఉరుల మర్రి చెట్టు కథేమిటి ?
బ్రిటీష్ సైన్యాన్నిగజగజ వణికించిన తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు.1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్)ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడు.1857 లో సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు గోదావరికి ఉత్తరాన ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు రాంజీ గోండు నాయకత్వంలో …