“టీకాలు ఉచితంగా కేంద్రమే వేస్తుంది”… ప్రధాని మోడీ

దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం… కోర్టులు సైతం తప్పు పట్టడంతో  మోడీ స్పందించారు . రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని .. కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు …
error: Content is protected !!