Peaceful death ………………. కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు.కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం.కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి బాధ పడతాం.అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా …
What is death?………….. ‘ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?’యక్షుడు ఒక ప్రశ్న వేసాడు . ‘నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?’ బదులిస్తాడు యుధిష్ఠిరుడు. ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే …
Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో నుంచి …
Katta Srinivas ………………….. మరణం అంటే ఏమిటి? భౌతిక దేహం పనిచేయకుండా పోవడమా? లోపటి సాప్ట్ వేర్ కు క్రియేటివ్ టాస్క్ కానీ డ్రైవింగ్ ఫోర్సు కానీ లేకపోవడమా? కవి ఏమంటున్నాడు? కొన్నిసార్లు స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చాలాసార్లు చుట్టూ వున్నదంతా మాయమైపోయి రోజూ ఆవరించుకున్న అదే డిమ్ లైటింగ్ లో ఎందుకెళుతున్నామో తెలియకుండా …
What the Garuda Purana says …………………………………. మృత్యు స్వరూపాన్ని వివరించమని గరుత్మంతుడు అడిగిన మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంగా మృత్యువు ఎప్పుడు వస్తుంది ? ఎలా అది మనుష్యులను ఎలా లాక్కెళుతుంది. ఆ సమయంలో ప్రాణులు ఎలా వ్యవహరిస్తాయో వివరించారు. మృత్యువు వచ్చే సమయం ఆసన్నం కాగానే దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. …
Jivatma and Paramatma are not different……... ఎన్నోతరాలుగా ఎంతోమంది జీవితానుభవాలను వింటున్నాం.. చూస్తూ వస్తున్నాం. జీవన్మరణంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి చిట్టచివరిగా అత్యంత ఇష్టులైన వారి చేత తులసి నీళ్ళు త్రాగించడమో, వారిని ప్రత్యక్షంగా చూపడమో లేదా వారికి సంబంధించిన ఏదేని నమ్మశక్యమైన వార్తను వినిపించడమో చేయడం… మనందరం చాలా సందర్భాలలో, చాలా మంది విషయంలో …
How Veerappan was killed………………………………. పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు కూసే మునిస్వామి వీరప్పన్. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు. వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా 2,000 ఏనుగులను వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా తరలించాడు. …
error: Content is protected !!