ఆ పాత్రలో జీవించి అవార్డు కొట్టేసిన సహజనటి !!

 Impressive performance …………….. 1981లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా “ప్రేమాభిషేకం”లో జయసుధ వేశ్య పాత్రను పోషించారు. ఈ పాత్ర కథలో అత్యంత కీలకమైన మలుపులకు కారణమవుతుంది.మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే  విషయంలో చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే లక్ష్మి మల్లెపూవు సినిమాలో …

“చూడు పిన్నమ్మా.. పాడు పిల్లడు” అన్నది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………… “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ, వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత ‘కోటి సూర్యప్రభ’ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత …

ఆ పాత్రలో’మాడా’ను మించి చేసేవారు లేరా?

Only he can do some characters ……………………………….. “చూడు పిన్నమ్మా పాడు పిల్లడు… పైన పైన పడత నంటాడు.”   ఈ పాట వినగానే ఎవరికైన చప్పున గుర్తుకొచ్చేది నటుడు మాడా. వ్యక్తుల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటే వెంటనే వారిని ‘మాడా’ అని పిలుస్తారు. ఆ స్థాయికి వెళ్ళింది ‘మాడా’ పాపులారిటీ. అది ‘మాడా’ …
error: Content is protected !!