“చూడు పిన్నమ్మా.. పాడు పిల్లడు” అన్నది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………… “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ, వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత ‘కోటి సూర్యప్రభ’ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత …

ఆ పాత్రలో’మాడా’ను మించి చేసేవారు లేరా?

Only he can do some characters ……………………………….. “చూడు పిన్నమ్మా పాడు పిల్లడు… పైన పైన పడత నంటాడు.”   ఈ పాట వినగానే ఎవరికైన చప్పున గుర్తుకొచ్చేది నటుడు మాడా. వ్యక్తుల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటే వెంటనే వారిని ‘మాడా’ అని పిలుస్తారు. ఆ స్థాయికి వెళ్ళింది ‘మాడా’ పాపులారిటీ. అది ‘మాడా’ …
error: Content is protected !!