“చూడు పిన్నమ్మా.. పాడు పిల్లడు” అన్నది ఈయనే !
Bharadwaja Rangavajhala ……………………… “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ, వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత ‘కోటి సూర్యప్రభ’ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత …