లతాజీ తొలి పారితోషకం ఎంతో తెలుసా ?

భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ 1942లో తన కెరీర్‌ని ప్రారంభించారు. మహల్ చిత్రంలోని ‘ఆయేగా ఆనే వాలా’ పాట ద్వారా ఆమెకు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు.లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డులు నెలకొల్పారు. లతా మంగేష్కర్ గాయనిగా తన కెరీర్‌లో చాలా సంపదను గడించారు.Trustednetworth.com …

అమ్మకానికి ఎయిరిండియా ఆస్తులు !

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రభుత్వానికి గుదిబండగా మారింది . పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను ప్రభుత్వం అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ముందుగా సంస్థ ఆస్తులను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సొమ్ము తో రుణభారం తగ్గించుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఎయిర్ ఇండియా సంస్థ ప్రధాన నగరాల్లో నివాస, …
error: Content is protected !!