బినామీ ఆస్తుల వివాదాల్లో అజిత్ పవార్ !
Leader of the controversy…………………………………… సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ అన్న కుమారుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి ఐటీ శాఖా పెద్ద షాక్ ఇచ్చింది. అజిత్,ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ మహారాష్ట్ర, గోవాలలో ఉన్నాయి. అక్టోబర్ 7 న …
