హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస …
July 14, 2021
ప్రముఖ క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాలపై భారీగా ఖర్చు పెడుతున్నారు.తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇందులో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పోషించవచ్చు అంటున్నారు. బయోపిక్ నిర్మాణానికి …
July 14, 2021
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ వద్ద ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. 2002 మే లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఈ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 అక్టోబర్ లో ప్రస్తుత ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. వాజపేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగ …
July 13, 2021
Ramjee Pasam …………………………………………… Godavari Pulasa Fish ……………………… గోదావరి పులస వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. “పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి” అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ …
July 13, 2021
Govardhan Gande……………… ……………………………. డ్రాగన్ బుద్ధి ఎప్పటికి మారదు. మన ప్రయోజనాలకు భంగం కలిగించడం..అంతర్జాతీయంగా అడ్డుకునే యత్నాలు చేయడం, అందుకు అనుగుణం గా బెదిరించడం , భయపెట్టడం, కవ్వింపు చర్యలకు దిగడం,లేని వివాదాన్ని సృష్టించడం, గోరంత విషయాన్నీ కొండంత చేయడం ఇవన్నీ దుర్భుద్ధితో కూడినవే. ఎన్నిసార్లు ఉతికి ఆరేసినా బుద్ధి మారదు. భయపెట్టడం ద్వారా ఒక …
July 13, 2021
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. …
July 12, 2021
IDBI Bank …………………………………….ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బ్యాంక్ ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వానికి, ఎల్ఐసీ సంస్థకు అధిక భాగం వాటాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ పూర్తవుతుంది. రెండేళ్ల క్రితం ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభంలో పడినపుడు ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ఐసీ కార్పొరేషన్ ఒక్కో బ్యాంక్ షేర్ ను …
July 12, 2021
Galvan Valley………………………………………….మనం తరచుగా గాల్వన్ లోయ గురించి వింటుంటాం. ఆ మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారత్ సైనికులు చనిపోయారు. ఈ ఘటన ప్రజలలో ఉద్రేకాన్నికూడా రగిలించింది. ఈ లోయ అసలు ఎక్కడుంది ? ఈ గాల్వన్ లోయ ప్రాధాన్యత ఏమిటి ? అనే …
July 12, 2021
కొందరికి అదృష్టం అలా కలిసి వస్తుంది.. ఆ కోవలో వారే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్. మంత్రి పదవి పోయిన గంటల్లోనే గవర్నర్ గిరీ వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని అదృష్టం కాక మరేమంటారు. కొద్దీ రోజుల క్రితం ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మొత్తం 11 మంది …
July 11, 2021
error: Content is protected !!