రష్యా యుద్ధ నౌక ధ్వంసం !

ఉక్రెయిన్ రష్యాయుద్ధ నౌకను నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణితో ధ్వంసం చేసింది.  ఒడెసా నగరాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు వరుసగా బాంబులు కురిపిస్తున్న యుద్ధనౌక ‘అడ్మిరల్ ఎస్సెన్’ను ద్వంసం చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం.   గత కొంత కాలంగా నల్లసముద్రంలో రష్యా నౌకలు మోహరించాయి. అదను చూసుకుని బాంబు …

పది కోట్ల సొమ్ము కోసమేనా ?

ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే వారిద్దరూ భార్యాభర్తలు. భార్య పేరు  నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. మంచి రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. ప్రస్తుతం ఆమె  తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసు లో నిందితురాలిగా ఇరుక్కున్నారు.. సుమారు నాలుగేళ్ళ విచారణ అనంతరం కోర్టు ఆమెకు జూన్ 14, 2022న జీవిత ఖైదు …

పలకర ప్రభు, తెలపరా!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షములు ఎరుగని భక్తులు ఉండరు.తిరుమల తిరుపతి క్షేత్ర మహత్యం గురించి,శ్రీ వెంకటేశ్వరుని కృప గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు, స్వామి వారి మహిమలు మనము నిత్యం వింటూనే ఉంటాం. అంతటి గొప్ప దైవాన్ని స్మరిస్తూ అర్పించిన చిన్న స్వర నీరాజనం “పలకర ప్రభు తెలపరా”. అన్నమాచార్యుల వారి 32వేల …

అప్పట్లో దండియాత్ర ఓ సంచలనం !!

Vasireddy Venugopal ……………………………………….. దండి యాత్రకు 95 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం…..   ఉప్పుపై  పన్ను ఈనాటిది కాదు  మనుగడకు ఉప్పు  తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!! ….. బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. …

పుతిన్ ఎందుకు సైలెంట్ అయ్యారో ?

శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …

జిల్లాల విభజన ఎవరి కోసం ?

కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన  ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే. జిల్లాల ఏర్పాటు ను ఒక్కో సారి ప్రభుత్వమే తలపెడుతుంది. ఒక్కోసారి  స్థానిక డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం చేపడుతుంది. ఏ విధంగా చేపట్టినా అభివృద్ధి  .. మెరుగైన పాలన అందించడం .. ప్రభుత్వ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని …

“చక్రం” తిప్పడం లో చాకచక్యం !

రాజ్య సభలో బలం లేకపోయినా బీజేపీ ఎపుడూ కంగారు పడలేదు. చాకచక్యంతో చక్రం తిప్పిన ఉదాహరణలున్నాయి. బీజేపీ అందులో కాంగ్రెస్ ను మించిపోయింది.  2019లో  సహ చట్ట సవరణలకు ఉభయ సభల ఆమోదం లభించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలపై ఎన్డీయే ఆధిక్యత సాధించింది. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా వైసీపీ , టీ ఆర్ ఎస్, బీజేడీ …

ఆట ఎలా ముగిస్తారో ?

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి కౌంట్ డౌన్ మొదలైంది. అవిశ్వాస తీర్మానం పై జరిగే ఓటింగ్ తో ఆయన భవిష్యత్ ఏమిటో తేలిపోనుంది. సొంత పార్టీలోనే ధిక్కార స్వరాన్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తే అలా మాట్లాడితే ఇక సామాన్యుల సంగతేమిటి అనే విమర్శలు కూడా …

చారిత్రిక ఆనవాళ్లుగా మోటుపల్లి ఆలయాలు !!

 Historical Monuments……………………………………….  ఒకనాడు చారిత్రక,ఆధ్యాత్మిక సంపద కు ఆలవాలమైన మోటుపల్లి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. మోటుపల్లిలో ఉన్న ఆలయాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు చాలా కాలం క్రితమే ధ్వంసమైనాయి. వీరభద్ర స్వామి ఆలయం లో ప్రస్తుతం మూల విరాట్టు విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక పెద్ద చిత్రపటం కనబడుతుంది. …
error: Content is protected !!