తిట్టు కవిత్వం లోనూ శ్రీశ్రీ యే పయనీర్! (part1)

Taadi Prakash ……………………………………………. Srisri Vs Arudra, C Naare, Dasaradhi, Sosu—————-మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, ఇంకెవ్వరూ …

రాజీవ్ హత్యకు కుట్ర పన్నిందెవరో?

Unbroken conspiracy…………………………. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై మే 21 కి ముప్పై ఏళ్ళు అవుతుంది. మనదేశ చరిత్రలో ఇదొక విషాద ఘటన. హత్యకు బాధ్యులు గా భావించి  సుప్రీంకోర్టు కొందరికి జీవిత ఖైదు.. మరికొందరికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై పలువురు పుస్తకాలు కూడా రాశారు. ఎంతో మంది అనుమానాలను వ్యక్తం …

ఈ ‘మాంఝీ’ మామూలోడు కాదు !

రమణ కొంటికర్ల.…………………………………………….. बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब तक तोड़ेंगे नहीं.. तब तक छोड़ेंगे …

ఆ ఇద్దరిది గొప్ప సంకల్పం !

couple with great determination ……………………………కరోనా సమయంలో పై ఫొటోలో కనిపించే జంట గొప్ప సంకల్పం తీసుకుని నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన ఈ దంపతులు హిమాంశు కలియాస్ (42) ట్వింకిల్ కలియాస్ (39)  కరోనా మృతులను తమ అంబులెన్స్ వాహనాల ద్వారా ఉచితంగా శ్మశానవాటిక తరలిస్తున్నారు. అంతే కాదు మృతులకు గౌరవప్రదమైన …

కాశీలో వదలాల్సింది కాయో .. పండో కాదా ?

what we have to leave in kasi yatra ………………………..   కొందరు మాటల సందర్భంలో  కాశీలో కాకర కాయ వదిలేశాను … బెండ కాయ వదిలేసాను.  కాబట్టి అవి తినను అంటుంటారు. ఈ కబుర్లు చాలామంది వినే ఉంటారు. మన పెద్దలు కూడా కాశీ కి వెళితే…కాయో పండో వదిలేయాలి అని చెబుతుంటారు. కానీ …

ఒక వేణువు వినిపించెను! 

Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …

ఆ జలాశయం మిస్టరీ ఏమిటో ? 

mystery of  reservoir ……………………………….మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు. గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు. …

ఏడిపిస్తున్నఐదు చేపల కథ !

The story of five cruel fishes………………………………………………………దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికి ఏం చెప్పుకోవాలో ?ఎవరు ఆదుకుంటారో ? ఎవరు చేదుకుంటారో ? జనాలకు తెలియడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సీరియస్ నెస్ లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. అయినా పట్టించుకునే వారు లేరు.  వ్యవస్థలను కరోనా ముంచెత్తుతోంది. ఈ …

D కంపెనీ తో వర్మ హిట్ కొడతారా ?

what is new in the old story …………………………. అసలు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఏం చేస్తున్నాడో ఏమో ? కానీ రామ్ గోపాల్ వర్మ “దావూద్ ఇబ్రహీం” మాత్రం రేపటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్  పై కనిపించబోతున్నాడు.  దావూద్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ  “డీ కంపెనీ” పేరిట …
error: Content is protected !!