కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ …
ఆమె డబుల్ ఎమ్మే చేసింది. అంత పెద్ద చదువులు చదివి ఏం ప్రయోజనం ? విచక్షణ కోల్పోయింది. ప్రేమ మత్తులో పడింది. ప్రియుడితో కలసి ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా చంపేసింది. ఇదొక రకమైన ప్రేమ కథ. ఆవేశంలో చేసిన తప్పుకు ఫలితంగా ఇపుడు జైల్లో కూర్చొని విలపిస్తోంది. త్వరలో ఉరికంబమెక్కబోతోంది. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ గా చరిత్ర కెక్కబోతోంది. ఇక అసలు …
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తప్పించడం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని సీఎం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి బహిరంగ విమర్శలు …
దుబాయి రాజకుమారి మళ్ళీ వార్తల్లో కెక్కారు. తాను జైలు లాంటి విల్లాలో ఉన్నానని చెబుతూ ఒక వీడియో తీసి తన స్నేహితులకు ఆమె పంపింది. తన జీవితం ఆందోళనకరంగా ఉందని, కనీసం బయటకెళ్ళి గాలి పీల్చుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో బందీగా ఉన్నానని రాకుమారి లతీఫా ఆ వీడియోలో చెప్పుకున్నారు.ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ BBC …
పై ఫోటోలో కనిపించే వ్యక్తి ఆధునిక రైతు …. ఈ మధ్యనే పాల వ్యాపారం మొదలెట్టాడు. సేకరించిన పాలు అమ్మడం కోసం హెలికాప్టర్నే కొనుగోలు చేసి వార్తల్లో కెక్కాడు. అతని పేరు … జనార్దన్ బోయర్ … మహారాష్ట్రలోని భివండికి చెందిన వాడు. వ్యాపారంలో భాగంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు …
గుజరాత్ లోని పంచ్మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002 ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. అందులో కీలకమైన …
పాక్ ఉగ్రవాదులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్ను అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో …
పై ఫోటో లో మీకు కనిపించేది నీటి అడుగున నిర్మించిన ఒక రిసార్ట్ లోని బెడ్ రూమ్. మాల్దీవుల్లో ఉన్న ఒక రిసార్ట్ లో భాగమది. ఆ రిసార్ట్ పేరు మురక.పేరు చిత్రంగా ఉంది కదా. దీని ప్రత్యేకత ఏమిటంటే … అండర్ గ్రౌండ్ వాటర్ రిసార్ట్ ఇది. ప్రపంచంలోనే తొలి అండర్ గ్రౌండ్ రిసార్ట్ …
దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ దూరంలో దుర్గమారణ్యంలో …
error: Content is protected !!