కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ ఇద్దరు … మార్గదర్శకులు కాదా ?

రమణ కొంటికర్ల………………………………….  కులాల కుంపట్లలో చలి కాగేవాళ్లు… మతవిద్వేషాల మంటలతో చండప్రచండ సూర్యుడికే దడ పుట్టించే కలిమనుషుల రాజ్యంలో…ఒక్కసారి గా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికార్లను యాద్దెచ్చుకోవాల్సిన సమయమిది. వారే ఒకరు ఎస్. ఆర్. శంకరనైతే… ఇంకొకరు బస్తర్ హీరో బీ.డి. శర్మ. ఇద్దరూ పుట్టింది బ్రాహ్మణ కులమైనా… అభ్యుదయవాదులు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం …

ఆ ఆలయంలో మంటల మిస్టరీ ఏమిటో ?

మన దేశంలోని కొన్ని ఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతాఆలయం కూడా అలాంటిదే.ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి. ఆరావళి  పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ …

సాగర్ బరిలోకి తీన్మార్ మల్లన్న ?

రాబోయే రోజుల్లో పది లక్షల గొంతుకలను తయారు చేస్తామంటున్న తీన్మార్ మల్లన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ మల్లన్న బరిలోకి దిగితే పోటీ రసవత్తరం గా మారుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో  ప్రత్యర్థులకు దడ పుట్టించిన మల్లన్న తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో సాగర్ …

 “గాయత్రీ”తో కరోనా ను జయించవచ్చా ?  

గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా?లేదా ? అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్(రిషికేష్ ) శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ మేరకు  జాతీయ మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం మొత్తం 20 రోగులను ఎంపిక …

ఎవరీ అడ్వకేట్ సిద్ధార్ధ లూథ్రా  ?

సిద్ధార్ధ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసుల  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన కేసు టేకప్ చేశారంటే విజయం గ్యారంటీ. అసైన్డ్ …

దడ పుట్టిస్తున్న మల్లన్న!

తెలంగాణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నది తీన్మార్ మల్లన్న. ఒక యాంకర్ గా .. జర్నలిస్టుగా కొంత పాపులారిటీ ఉన్నప్పటికీ  రెండో స్థానంలోకి దూసుకుపోయి అందరికి ముచ్చెమటలు పట్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఏదో పోటీ చేశాడులే .. పదో లేక పదిహేనో స్థానంలో ఉంటాడని లెక్కలేసుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అనూహ్యంగా  ద్వితీయ స్థానంలో నిలిచి సంచలనం సృష్టిస్తున్నాడు. ఏ రాజకీయ …

కవితక్క రూటు మారిందా ?

రమణ కొంటికర్ల ………………………………………….  సామూహిక అంశాలను భుజన కెత్తుకుని లీడ్ చేసే నాయకులు ఎంత క్లిక్కైతారో చెప్పడానికి జార్ఖండ్ ముక్తిమోర్చా శిబూసోరెన్ నుంచి తెలంగాణా ఉద్యమసారథి కేసీఆర్ దాకా… నందిగ్రామ్, సింగూర్ వంటి ఉద్యమాల నుంచి పుంజుకుని.. ఏకంగా కలకత్తాలో అపరకాళీగా మారిన మమత దాకా… ద్రవిడ మున్నేగ కజగ కోటకు బీటలు కొట్టిన జయలలిత …

సర్వేలలో దూసుకుపోతున్న స్టాలిన్ !

తమిళనాట జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో తేలింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏబీపీ -సి ఓటర్ జనవరిలో నిర్వహించిన సర్వే లో డీఎంకే కే ఫలితాలు అనుకూలమని తేలింది. తర్వాత టైమ్స్ నౌ -సి ఓటర్ చేసిన సర్వేలో కూడా అదే రీతి …

ప్రివిలైజ్ కమిటీ నోటీస్ కి నిమ్మగడ్డ స్పందిస్తారా ?

ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దీ రోజుల క్రితం  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదులపై  ప్రివిలైజ్ కమిటీ రెండో సారి సమావేశమై (వర్చువల్గా )ఈ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ రూల్స్  212, 213 ప్రకారం నోటీసు ఇచ్చి …
error: Content is protected !!