అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి. ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …
హత్రాస్ దుర్ఘటన తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఆ నియోజక వర్గ గౌరవ ఎంపీ గురించిన కథనమే ఇది. పై ఫొటోలో కింద కూర్చుని టీ తాగుతున్న వ్యక్తి పేరు Diler Shri Rajveer..ఈయన, ఉత్తరప్రదేశ్ లో కుల కామోన్మాదుల క్రూరత్వానికి బలైన మనీషా స్వస్థలం Hathras (హత్రాస్) లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన అధికార BJP పార్టీ …
(ఈ కథ కేవలం కల్పితం ఏ ఒక్కరినీ ఉద్దేశించినది కాదు…పాత్రలు పాత్రధారులు కూడా కల్పితం ) అవునూ అంత పెద్ద సింగర్ కన్నుమూశారు కదా .. ఓ ప్రాపర్ సంతాపసభ కూడా పెట్టలేదేంటి మీ టాలీవుడ్ వారూ? పెట్టరయ్యా … ఆఖరి చూపు చూడ్డానికి కూడా పెద్దలెవరూ పోలేదు. పోరు అయితే ఏంటటా? ఆ ఏం …
రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికి చల్లా రామ కృష్ణారెడ్డి గారి పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామందికి ఆయన రాజకీయ కోణమే తెలుసు.ఆయనలో ప్రజలకు తెలియని మరెన్నో కోణాలు ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం. కొద్దీ రోజుల క్రితమే ఆయన కరోనా తో కన్నుమూసారు .. అపుడు ఈ ఆర్టికల్ చదివి ఫోన్ చేసి మాట్లాడారు …
ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఉన్న కేసులన్ని కోర్టులు కొట్టి వేశాయా ? అంటే “అవును” అని బాబు అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లుగా బాబు స్టే ల పైనే నెట్టుకొస్తున్నారని రాజకీయ ప్రత్యర్ధులు పదే పదే విమర్శలు గుప్పించేవారు. ఆ స్టే లు ఎత్తేస్తే ఆయన జైలుకి వెళతారు …
చిత్రం లో కనిపించే వ్యక్తి పేరు పద్మరాజన్ . తమిళనాడు లోని ధర్మపురి కి చెందిన వ్యక్తి . చూడటానికి సామాన్యుడిలా కనిపిస్తాడు కానీ గట్టోడే. ఎవరైనా గెలవడం కోసం పోటీ చేస్తారు . ఓటమి కోసమే పోటీ చేసి వాళ్ళు అరుదు . ఆ అరుదైన వ్యక్తుల్లో పద్మరాజన్ ఒకరు. రాజన్ ఇప్పటి వరకు 174 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.వినడానికి …
వేమన .. తెలుగు వారికి కొత్తకాదు. అత్యంత సరళమైన తెలుగు భాషతో .. ప్రతి ఒక్కరికీ జీవితంలో అనుభవమయ్యే అంశాలను .. తనదైన శైలితో పద్యాలను అనువుగా చెప్పి ,ధర్మాన్ని చాటి చెప్పిన మహా యోగి వేమన. తన పద్యాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు వేమన. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం …
ఎస్పీ బాలు మరణం ఆయన అభిమానులకు నిజంగా షాకే. అందులో సందేహమే లేదు. సోషల్ మీడియాలో అభిమానులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే వారు బాలును ఎంతగా అభిమానిస్తున్నారో ఇట్టే అర్థమౌతోంది. బాలు అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ వెళ్లలేదని … మీడియా ముఖంగా నివాళులు అర్పించి చేతులు దులుపుకున్నారని పెద్ద ఎత్తున అభిమానులు …
లక్ష్మివిలాస్ బ్యాంక్ అప్పుల్లో చిక్కుకుంది. ప్రస్తుతం బ్యాంకు ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్ధేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్ రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ ని వేసింది. మూడురోజుల క్రితం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ ఎండీ , 6 గురు డైరెక్టర్ల ,ఆడిటర్ల నియమాకాలను వాటాదారులు తిరస్కరించారు. దీంతో బ్యాంకు ఆలనాపాలనా పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. బ్యాంకును అప్పుల ఊబిలో దించారనే కోపంతో వాటాదారులు …
error: Content is protected !!