అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం పున:ప్రసారం అవుతుంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 న మొదలయ్యింది. అప్పటి నుంచి సుమారు 1100 ఎపిసోడ్లు …
ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ పై మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సిరీస్ ప్రసారానికి ముందు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసారు..తమిళ జాతికి వ్యతిరేకంగా ఈ సిరీస్ ను రూపొందించారనే వాదనలు వినిపించారు. తర్వాత సైలెంట్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. …
రమణ కొంటికర్ల………………………………………………………… రేణికుంట రమేష్ పోస్టింగ్స్ ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారని బల్ల గుద్ది మరీ స్పష్టంగా చెప్పలేం కానీ… వేలల్లో నెటిజనం మాత్రం చూస్తున్నారు. ఆయన హృదయం విదారకరమైనప్పుడు స్పందించే తీరుకు… ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులతో నెటిజనం నుంచీ అంతే స్పందనా, అదే ప్రతిస్పందనా మాత్రం వస్తోంది. సేవకు సోషల్ మీడియా కూడా …
ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో చెల్లం సార్ గా నటించిన ఉదయ్ మహేష్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 15 నిమిషాల పాత్ర తోనే అతగాడు సూపర్ క్రేజ్ సాధించాడు. గూగుల్ సెర్చ్ లో ఇపుడు చెల్లం సార్ గురించి అత్యధికంగా వెతుకున్నారు. సోషల్ మీడియాలో చెల్లం సార్ హల్ చల్ …
మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతారామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఇరుక్కున్నారన్నవార్త సంచలనం రేపింది. ఆశిష్ లతా (56) ఒక వ్యాపారిని 3.22 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిందని తేలడంతో డర్బన్ కోర్టు ఈ శిక్ష విధించింది. 6 ఏళ్లుగా …
ప్రధాని నరేంద్ర మోడీ మామూలుగా మహా మొండి.ఈ విషయం అందరికి తెలుసు. అయితే ఆయన మనసు మార్చుకుని తన నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం గొప్ప విషయమే. ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సిందే ఇది. ప్రభుత్వ సారధిగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అందులో లోటు పాట్లు ఉన్నాయని తెలిస్తే వెంటనే సవరించుకోవాలి. అదే నాయకుని లక్షణం. అంతే కానీ నే పట్టిన కుందేలు కి మూడే …
Goverdhan Gande ………………………………………… The machine to find meaning in silence………ఇకపై మౌనానికి అర్ధాలు వెతుక్కోనక్కర లేదట. ఆ అర్ధాలను కనుగొనే యంత్రాన్ని సైన్స్( Jawahar lal Nehru centre for Advanced scientific Research/Banglore) రూపుదిద్దిందట! ఓ మనిషి తన మదిలోని భావాలను వెలుపలికి వ్యక్తం చేయకపోవడాన్ని సమాజం రకరకాలుగా అర్ధం చేసుకోవడం …
దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం… కోర్టులు సైతం తప్పు పట్టడంతో మోడీ స్పందించారు . రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని .. కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు …
Goverdhan Gande…………………………………. Millions do not have access to food…….సుమారు 800 కోట్ల జనాభా. అపారమైన సాగు భూములు. ఎన్నో జీవ నదులు. సమృద్ధిగా ఆహార ఉత్పత్తులు.అపారమైన సహజ వనరులు. ఆకాశాన్ని సైతం చుంబించే శాస్త్ర ప్రగతి. ఫలితంగా భూ మండలం సకల సంపదల నిలయం.కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. 40 శాతం …
error: Content is protected !!