అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
బంధన్ బ్యాంక్. మంచి పనితీరుతో బ్యాంకు లాభాల బాటలో దూసుకుపోతోంది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు 501 బ్రాంచీలతో మొదలైంది. ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది. …
రాజకీయపార్టీల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. సంస్కరణలు మరింత ఉధృతంగా సాగుతూ పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ సంస్థల ఆస్తులు పెరుగుతున్నపుడు భారీ విరాళాలతో రాజకీయ పార్టీలు బలపడటం సహజం.ఇందులో ఆశ్చర్య పోనవసరం లేదు. ఇక రాజకీయపార్టీల ఆదాయంలో 70 శాతం ‘గుర్తు తెలియని దాతల’ నుంచే అందుతున్నదని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ …
తమిళనాట రాజకీయాల్లోకి దిగిన సినిమా నటులు చాలామందే ఉన్నారు . వారిలో హీరో విజయ్కాంత్ ఒకరు. 2005 లో విజయ్ కాంత్ దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పేరిట పార్టీని పెట్టారు. నగరా గుర్తుతో నాడు బరిలోకి దిగిన విజయ్ కాంత్ పార్టీ ఒక సీటుకే పరిమితమైంది. వ్రిదాచలం నియోజకవర్గంలో విజయకాంత్ మాత్రమే గెలిచారు. మిగిలిన …
గుత్తి కోట నిర్మాణం అద్భుతం. అపూర్వం .. అనంతపూర్ కి 50 కిమీ దూరంలో ఉండే ఈ కోట… తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 2000 ఏళ్ల పరిపాలన చరిత్ర.. కొన్ని వందల రాజుల రాజరికం.. అరుదైన అద్భుతమైన కట్టడాల సమూహారం.. ఎంతో ఎత్తున మేఘాల సయ్యాటల మధ్య కట్టడాలు… ఆది మానవుల నుండి మొన్నటి …
పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్ని కర్ణప్రయాగ అంటారు. రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే కర్ణుని సమాధి …
సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేసిన నేపథ్యంలో తమిళనాట ఎన్నికల బరిలో పోటీ పడే గట్టి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లే. మొన్నటి వరకు రజనీ వస్తారు రాజకీయ శూన్యత ను భర్తీ చేస్తారు అనుకున్నారు. కానీ రజనీ ఆరోగ్యకారణాల వలన వెనుకడుగువేశారు. అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను …
ఈ ప్రపంచం నడుస్తుంది వ్యక్తుల సంకల్పం వలనా, విధి బలం వలనా అన్న ప్రశ్నకి రమణ మహర్షి ‘ఇవి రెండూనూ, రెండూ కాదు’ అని అర్థం వచ్చే మాటలు అన్నారట. ఏదైనా ఒక సంఘటన ‘ముందే నిర్ణయింపబడిందా’ లేక ‘అప్పటికప్పుడు మన సంకల్పం వల్ల జరిగిందా’ లాంటి ప్రశ్నలకి జవాబు వాదనల వల్లనో, బుద్ధితోనో తెలుసుకోగలిగే …
Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే. …
అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్ స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను ఎన్టీఆర్ చేసేవారు. అయితే ఎన్టీఆర్ …
error: Content is protected !!