అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Nuclear Tests…………………………………………. నాడు అణుపరీక్షల నిర్వహణలో అమెరికా మనకు అడుగడుగునా అడ్డుపడింది. అంతకు ముందు రాకెట్ పరిజ్ఙానాన్ని మనకు అందకుండా నానా ఆంక్షలతో అమెరికా అడ్డుకుంది. రాకెట్ టెక్నాలజీలో వెనుకబడి ఉన్నామంటూ మిత్ర దేశాలు వెక్కిరించేవి. ఈ వెక్కిరింపులను సవాల్ గా తీసుకొని మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి తమ సత్తా చాటారు. అణు పరీక్షలోనూ మేటి …
Taadi Prakash ………………………………………. Writer, singer, actor and composer_________________________ తొలికథ తోనే హిట్ కొట్టాడు. కొన్ని కథలతోనే జనం అటెన్షన్ డ్రా చేసాడు. 1998 లో డెట్రాయిట్ ఆటా సభలకోసం తెచ్చిన ‘చిరునవ్వు’ ప్రత్యేక సంచికలో ప్రసన్నకుమార్ కథ వేశాం. అక్కడ ప్రసన్నని పరిచయంచేస్తూ ఆర్టిస్ట్ మోహన్ ఇలా రాశారు.. నలుగురు పాతబస్తీ దాదాలతో …
KAILASA MANASA SAROVAR TRIP………………………… ఈ ఏడాది (2023 ) లో కైలాస మానస సరోవర యాత్రకు తేదీలు, టిక్కెట్ ధరను ప్రకటించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది టికెట్ ధర 2 లక్షల 50 వేల రూపాయిలుగా నిర్ణయించారు. కోవిడ్ -19 తర్వాత మొదటిసారిగా 2023లో కైలాస …
Susri Ram…………... విభీషణుడు లంకని పరిపాలించిన రావణుని సోదరుడు.రాముని బార్య ని అపహరించిన రావణుడిని సుగ్రీవ, హనుమాన్ ల సాయం తో జయించి సీత ని తిరిగి చేరుకుంటాడు రాముడు.‘విభీషణుని’ సాయం లేకుండా ఆ విజయం సాధ్యపడలేదు. రాముడు ‘విభీషణుడి’ కి ప్రేమతో విష్ణు స్వరూపమయిన ‘రంగనాధ స్వామి’ ప్రతిమ ని బహూకరిస్తాడు. (శ్రీరంగం లో …
Food Crisis ……………………………… ప్రపంచంలో ఓ పక్క ఆకలి చావులు .. ఇంకో వైపు యుద్దాలు, అంతర్యుద్ధాలు .. ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార సంక్షోభం ఏర్పడొచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే జరిగిందంటే … పరిస్థితులు దారుణంగా మారతాయి. ప్రపంచంలో కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు పేదరికం …
Akhil Gogoi ——– అఖిల్ గొగోయ్ …2021 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో జైలు లో ఉండే గెలిచిన మరో ఉద్యమ కారుడు. శిబ్ సాగర్ నియోజకవర్గ ప్రజలను నిజంగా అభినందించాలి. వాళ్ళు నిజంగా చైతన్యం కలవారే అని చెప్పుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజల కోసం పోరాడుతున్న ఒక నాయకుడిని ఎమ్మెల్యే గా గెలిపించుకున్నారు. ఇంతకూ …
Its uniqueness is different ……………………………. అరకు కాఫీ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్ .. విశాఖ ఏజెన్సీలో 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక.. జైపూర్ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర …
Child activist………………………………… ఫోటోలో కనిపించే కుర్రోడి పేరు ఇక్బాల్ మసీహ్. బాలల హక్కుల కోసం పోరాడిన ఒక పాకిస్తానీ బాలుడు. ఇతని పేరు మీద ‘ఇక్బాల్ మసీహ్ అవార్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ అనే అవార్డును యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రారంభించింది. మరెన్నో అవార్డులు .. రివార్డులు పొందాడు. ఎందరికో స్ఫూర్తి …
IRCTC Ganga Ramayan Yatra: హైదరాబాద్ నుంచి కాశీకి ఫ్లైట్ టూర్ ఇది ..వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలో రామమందిరం చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరిట హైదరాబాద్ నుంచి ఈ టూర్ ని నిర్వహిస్తోంది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి వారణాసి, అయోధ్య, …
error: Content is protected !!