అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
సుమ పమిడిఘంటం………………. యు.కె. లో షేక్స్పియర్ నాటకాలే వేస్తారని మనం అనుకుంటాం గానీ అగథా క్రీస్టీ నాటకాలు కూడా ప్రదర్శిస్తుంటారు. ప్రతిరోజూ రాత్రి 8.గం.లకు ఆ నాటకం ప్రారంభమై 10.15 ని.లకు ముగుస్తుంది. ఆనాటకం పేరు “మౌస్ ట్రాప్” ఈ నాటక ప్రదర్శన 1952 సం.లో మొదలై నేటికీ ప్రదర్శిస్తున్నారు.ఇటీవల నాటక ప్రదర్శన ఆదివారాల్లో ఆపేసారు. …
Omlet man of India………………………………. గుడ్డు లేకుండానే ఆమ్లెట్ సాధ్యమేనా ? అంటే సాధ్యమే అని నిరూపించాడు కేరళకు చెందిన అర్జున్.కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ ‘గుడ్లు’ లేకుండా ఫాస్ట్గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపించాడు. దీనికి సంబంధించిన ఇన్స్టెంట్ పౌడర్ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు. రకరకాల ప్రయోగాలు చేసి పౌడర్ తయారు …
Great research…………………. మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. మధ్యధరా సముద్రంలో కోర్కులా ద్వీపం సమీపంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని …
Bharadwaja Rangavajhala…………………………………….. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు. నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది. నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా …
IRCTC Decision…………………….. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ సాయంతో రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు.ఇకపై వెబ్సైట్ లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.IRCTC ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ నిర్ణయంతో వెబ్సైట్/యాప్లో టికెట్ బుక్ చేసుకొనే …
North india tour………………… ‘గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్సీటీసీ ఉత్తర భారతంలో పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్య, నైమిశారణ్య ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. ఈయాత్ర విమానప్రయాణం ద్వారా సాగుతుంది. 5 రోజుల పాటు సాగే ఈ టూర్ వివరాలు తెలుసుకుందాం. జులై 26, ఆగస్టు 9, 27 తేదీల్లో ఈ …
Mohan Artist………………... పర్వీన్ సుల్తానా కావాలంటే పదమూడో ఎక్కం అప్పజెప్పాలనీ, రాచ్చసుడితో ఫైటింగ్ చేయాల్సొస్తుందనీ భయం. తీరా ఫోన్ చేస్తే అటు నుంచి తీగలాటి గొంతు, ఇటు గుండెల్లో గ్రెనేడ్ పేలిన చప్పుడు. ‘సాయంత్రం ఆరింటికి రండి. అరగంట మీతో మాట్లాడగలను. తర్వాత పనుంది వెళ్లాలి’ అని ఫోన్ కచేరీ ముగించింది. మృణాళినీ, శివాజీ, రాధాకృష్ణా …
Strange habits………………………… అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు 40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) మౌంట్ వాషింగ్టన్లో నివసించే జేమ్స్ నాట్ ఇంట్లో సోదాలు చేసింది. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్ మెడికల్ …
DIVYA DAKSHIN YATRA …………………………………….. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరిట …
error: Content is protected !!