వచ్చే జనవరి 22 న అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట !!

Ram Mandir…………………………… అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని రామ మందిర నిర్మాణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.  అయోధ్యలో …
error: Content is protected !!