థ్రిల్ కలిగించే ‘దృశ్యమే’ !

Suspense Thriller …………………………………. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొడుతోంది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు మూడో పార్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు జీతూ జోసెఫ్‌.మలయాళంలో వచ్చిన రెండు సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.వెంకటేష్ .. మీనా నటించారు.. …

నారప్ప ‘అసురన్’ను మరిపిస్తాడా ?

తమిళ చిత్రం అసురన్ ఆధారంగా తెలుగులో నారప్ప సినిమా తీశారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఈ అసురన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అవార్డులను కూడా సాధించింది. బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. …
error: Content is protected !!