ఉగ్రవాదుల అడ్డాగా పీర్ పంజాల్ !!

The advancing army…………………………. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్‌ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి.  పీర్‌పంజాల్‌ రేంజిల్‌లోని పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. పాక్‌ …

తాలిబన్ల అండతో పాక్ చెలరేగిపోతుందా ?

Govardhan Gandeti………………………… పద్మవ్యూహంలో “భారతం” …  తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన క్రమంలో ఇండియా స్థితి ఇది.మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఇండియా నేటి స్థితిని పోల్చవచ్చును. టెర్రరిజాన్ని అణచివేస్తానని, పీచమణచివేస్తానని, మొత్తంగా నిర్మూలించి పారేస్తానని బీరాలు పలికి 20 ఏళ్ళు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిష్టవేసిన సంగతి తెలిసిందే. …

ఉగ్రవాదులకు మతం లేదు!

భండారు శ్రీనివాసరావు……………………………………………… ఆరేళ్ల క్రితం ఒక బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తన కర్తవ్య పాలనలో మునిగి తేలింది. స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళలో ఏనాడు కనీ వినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఒక కేసుని తెల్లవారుఝాము వరకు …

అజిత్ దోవల్ పై దాడికి ఉగ్రవాదుల ప్లాన్!

పాక్ ఉగ్రవాదులు  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాది హిదయత్‌ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు  రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో …
error: Content is protected !!