Ravi Vanarasi…………………….. శ్రీలంక దేశంలో తూర్పు తీరాన ఉన్న త్రిన్కోమలీ నగరం అపారమైన చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను తనలో ఇముడ్చుకుంది. ఇది కేవలం ఒక నౌకాశ్రయం మాత్రమే కాదు.. ద్రావిడ వాస్తుశిల్ప కళా సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ భూమిలో వెలసిన దేవాలయాలలో అత్యంత శక్తివంతమైనదిగా, భక్తుల హృదయాల్లో భక్తి పారవశ్యాన్ని నింపేదిగా శ్రీ పతిరకాళి …
Oldest Shiva Temple……………….. దేశంలోని ఇతర శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత …
సుదర్శన్ టి …………………………… ………. A great man ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు. కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది. అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో …
This is one of the Panch Kedara temples…………………. “మధ్యమహేశ్వర్” దేవాలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3437 మీటర్ల ఎత్తులో, చౌకాంబ,నీలకంఠ్, కేదారనాథ్ పర్వతాలకు అభిముఖ దిశలో కనిపిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు. పంచ కేదార ఆలయాల్లో ఇదొకటి. ఇక్కడ శివలింగం …
circumambulation of Giri ………………………………… శుక్రవారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు. అరుణాచలేశుని దర్శనం జీవితంలోని సమస్యలను, అనారోగ్యాలను తొలగిస్తుందని భక్తులు …
Sadiq Ali ……………………………………………… ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ …
Are there so many Kalabhairavas?……………………….. కాలభైరవుడు కరుణిస్తే …. అన్నికార్యాలు సజావుగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కాలభైరవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. ఆయనను ఆరాధిస్తే ఆయుష్ కూడా పెరుగుతుందని చెబుతారు. ఇంతకూ ఈ కాలభైరవుడు ఎవరు ? ఆ …
Kanchi Kamakshi ……………………….. కామాక్షి దేవీ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.ఈ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా అంటారు. కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి (అంటే కన్ను)….కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని కన్నులు గా కలది అని …
మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమ గంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక …
error: Content is protected !!