New Take Over ………………………………… పట్టణాలలో , నగరాలలో Bisleri brand water గురించి తెలియని వారు అరుదు అని చెప్పు కోవచ్చు. భారత్ లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే బ్రాండ్ ఇదే. ఇపుడు ఆ బ్రాండ్’ టాటా’ గ్రూప్ చేతిలోకి వెళ్లబోతోంది. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ …
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వానికి గుదిబండగా మారింది . పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను ప్రభుత్వం అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ముందుగా సంస్థ ఆస్తులను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సొమ్ము తో రుణభారం తగ్గించుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఎయిర్ ఇండియా సంస్థ ప్రధాన నగరాల్లో నివాస, …
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వానికి గుదిబండగా మారింది. పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిబ్బందికి, పైలట్లకు వేతనాలు ,అలవెన్సులు ఇవ్వలేక సంస్థ నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలోనే 2018 లోనే సిబ్బంది సమ్మెకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. 2015 …
error: Content is protected !!