Bhandaru Srinivas Rao ……………………………………….. భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా …
రామప్ప ఆలయంలో శిల్పకళ చూసేందుకు రెండు కనులు చాలవు. ఆలయంలో స్థంభాలు,పీఠములు, మండపం, గర్భాలయ ప్రవేశద్వారం, ద్వార బంధనం, మకరతోరణాలు అర్థమండపాలు, ప్రదక్షిణాపధం,మదనికలు,శాసన శిల్పం వేటికవే సాటి లేని అద్భుతాలు. ప్రతి శిల్పంలోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే వీటన్నింటి కంటే భిన్నమైనది రామప్ప నంది విగ్రహం. దేశంలోని పలు నిర్మాణ శైలులలో నంది విగ్రహాలు …
error: Content is protected !!