సుప్రీంకోర్టు ముందుకు పెగాసస్ నిఘా వ్యవహారం !

పెగాసస్ స్పైవేర్ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని శర్మ కోరారు. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని ఆ పిటిషన్లో …
error: Content is protected !!