The mystery continues………………………… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వ్యవహారంలో శశికళ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇవ్వడం రాజకీయంగా కాక రేపుతోంది. జయలలిత ది సహజ మరణం కాదని..ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అమ్మ అభిమానులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలకు తగినట్టే ఆర్ముగ స్వామి రిపోర్ట్ …
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …
Conspiracies around Jaya……………………………………..మన్నార్ గుడి మాఫియా తో సంబంధాలే పురచ్చితలైవి జయలలిత ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలే కోల్పోయారు. ఈ మన్నార్ గుడి మాఫియా గురించి తెహెల్కా .. డీఎన్ ఏ వార్తా పత్రికలు … మరి కొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010 కి ముందే జయలలిత …
జయలలిత నెచ్చెలి శశికళ కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది. ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది. 2017 లో శశికళ కర్ణాటక …
error: Content is protected !!