మన్నార్ గుడి మాఫియా అంటే ?

Conspiracies around Jaya……… మన్నార్ గుడి మాఫియా” అనేది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ,ఆమె బంధువులను ఉద్దేశించి ప్రత్యర్థులు, మీడియా ఉపయోగించే ఒక రాజకీయ పదం. శశికళ ఆమె కుటుంబ సభ్యుల స్వస్థలం తమిళనాడులోని మన్నార్ గుడి పట్టణం. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో, శశికళ తన కుటుంబ సభ్యులు, బంధువులను పార్టీలోకి, …

డీఎంకే లో చేరతారా ? సొంత పార్టీ నడుపుతారా ?

A lonely struggle…………….. ఫోటో లో కనిపించే వ్యక్తి ని గుర్తు పట్టారా ? అదేనండీ దివంగత నేత జయలలితకు వీర విధేయుడు పన్నీర్ సెల్వం (OPS).. అమ్మ అనుగ్రహం తో మూడు సార్లు తమిళనాడు కి సీఎం  అయ్యారు… ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఒంటరి అయిపోయాడు. అన్నా డీఎంకే అధిష్ఠానం బహిష్కరించడంతో  పార్టీ పై …

డెత్ మిస్టరీ వీడేనా ?

The mystery continues………………………… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వ్యవహారంలో శశికళ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇవ్వడం రాజకీయంగా కాక రేపుతోంది. జయలలిత ది సహజ మరణం కాదని..ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అమ్మ అభిమానులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలకు తగినట్టే ఆర్ముగ స్వామి రిపోర్ట్ …

తలైవి అతగాడిని ఎందుకు గెంటేసింది ?

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …

చిన్నమ్మ మళ్ళీ చిటికెలు వేస్తుందా ?

జయలలిత నెచ్చెలి  శశికళ  కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది.  ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి  వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది.  2017 లో శశికళ కర్ణాటక …
error: Content is protected !!