ఆ రెండు చోట్ల ‘సహస్ర’ లింగాల మిస్టరీ ఏమిటో ?
Still it is a Mystery……………………. ఆ నదీతీరంలో చెల్లా చెదురుగా పడి ఉన్న వేయి శివలింగాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అద్భుతం అనిపిస్తాయి.అక్కడికి అవి ఎలా వచ్చాయో ఎవరికి తెలీదు. ఇపుడు ఆ ప్రదేశం పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. దీన్నే ‘సహస్ర లింగ తీర్థం’ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని సిర్సి పట్టణానికి …
