కైలాస పర్వతం సహజంగా ఏర్పడిందేనా ?
Mount Kailash……………………………………. కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈ.ఆర్.ముల్దేశేవా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కొన్నేళ్ళ క్రితం బల్ల గుద్ది వాదించింది. 1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి …