ఏడు శిఖరాల నడుమ కొలువైన సప్తశృంగి మాత!!
One of the 51 Shakti Peethas ……. ఈ సప్త శృంగి మాత ఆలయం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సతీదేవి శరీర భాగాలలో ఆమె కుడి చేయి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ “మూడున్నర శక్తి పీఠాల”లో ఇది అర్థ (సగం) శక్తి పీఠంగా విశిష్టత పొందింది. …
