షేర్లలో మదుపు చేసి.. సైలెంట్ గా కూర్చోకూడదు!

షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ …

ఎనర్జీ తక్కువ షేర్లు .. కొనుగోలు చేస్తే చేతులు కాలడం ఖాయం !!

సుజ్లాన్ ఎనర్జీ ..పెద్ద కంపెనీ యే కానీ పనితీరు ఆకర్షణీయంగా లేదు. వరుస నష్టాల్లో ఉంది. కంపెనీ విండ్ టర్బైన్ జనరేటర్ల తయారీ.. వాటి విడి భాగాల సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. గతంలో ఈ షేర్లను నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 589.96 …
error: Content is protected !!