ఓపిగ్గా చూడాలి .. కుంజాలీ మరక్కార్ !

భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.పోర్చుగీసు వారితో పోరాడిన  కుంజాలీ మరక్కార్ అనే యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటించారు. 20 ఏళ్ళ నుంచి ఈ పాత్రను పోషించాలని అనుకుంటే ఇప్పటికి సాధ్యమైందని ఆమధ్య ఒక ఇంటర్వ్యూ లో మోహన్ లాల్ …
error: Content is protected !!