ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జైల్లోనే మగ్గిపోతున్నారా ?

 In prison for more than ten years…………………… ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi) గత ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కి  (Nobel Peace Prize) ఎంపికైన విషయం  తెలిసిందే. అవార్డు ప్రకటించే నాటికి ఆమె జైలులో ఉన్నారు. ఆ తర్వాత కూడా విడుదల కాలేదు. …

మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ కు నోబెల్‌ శాంతి బహుమతి !!

Nobel Peace Prize for Women’s Rights Activist……………………………. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize).. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi)ని వరించింది.ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మానవ హక్కుల …

ఒక చోట హిజాబ్ ధరించకపోతే ..ఇంకో చోట ధరిస్తే శిక్షలు !!

 Different ways………………….. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. హిజాబ్‌ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ …

పాపులారిటీ కోసం దెయ్యం వేషం !

This is one kind of crazy………………………………….. సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ లో పాపులర్ కావడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఇరాన్ కి చెందిన తబర్ మాత్రం దెయ్యం వేషాలు వేయడాన్ని ఎంచుకుంది. అందుకోసం చాలా కష్టపడింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో… భయంకరమైన రూపంతో సోషల్ …

ఈ కుంకుమ పువ్వు కిలో ధర ఎంతో తెలుసా ?

Most expensive spice కుంకుమ పువ్వు.. అనగానే వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఆంగ్లంలో ఈ కుంకుమ పువ్వును సాఫ్రాన్ అంటారు. ఇండియాలో హై క్వాలిటీ కుంకుమ పువ్వు కాశ్మీర్ లో తప్ప మరెక్కడా దొరకదు. ప్రపంచ వ్యాప్తంగా కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంది.   ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. …

ఆ జర్నలిస్టును నిర్దాక్షిణ్యంగా ఉరి తీశారు !

పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.  ఇరాన్ ప్రభుత్వం  అతగాడిని నిర్దాక్షిణ్యంగా  ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం.  అమద్‌ న్యూస్‌ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు . ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి …
error: Content is protected !!