ఎవరీ హుమాయూన్ కబీర్ ? దీదీ ఎందుకు కలవరపడుతోంది ?

Will the Muslim vote be split? ……………….. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకుడు, భరత్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  హుమాయున్ కబీర్ ‘జనతా ఉన్నయన్ పార్టీ’ (Janata Unnayan Party – JUP)ని స్థాపించారు. ఈ పార్టీని డిసెంబర్ 22, 2025న అధికారికంగా ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత …

ఎన్నికల్లో ‘దీదీ’ నెగ్గుకు రావడం కష్టమే !!

Headwinds …………….. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. దీదీ వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం (సుమారు 15 ఏళ్లు) అధికారంలో ఉండటం వల్ల కొంతమేర వ్యతిరేకత సహజంగానే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం 53.2% మంది ఓటర్లలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.ఇక …
error: Content is protected !!