ఫోర్జరీ కేసులో గాంధీ ముని మనవరాలు !

మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతారామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఇరుక్కున్నారన్నవార్త సంచలనం రేపింది. ఆశిష్ లతా (56) ఒక వ్యాపారిని 3.22 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిందని తేలడంతో డర్బన్ కోర్టు ఈ శిక్ష విధించింది. 6 ఏళ్లుగా …
error: Content is protected !!