గోద్రాలో నాడు ఏం జరిగింది ?
గుజరాత్ లోని పంచ్మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002 ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. అందులో కీలకమైన …