అరకు కాఫీ ఘుమ ఘుమలను ఆస్వాదించారా ?

Its uniqueness is different ……………………………. అరకు కాఫీ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్ ..  విశాఖ ఏజెన్సీలో 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక.. జైపూర్ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర …

రాణి రుద్రమదేవి సందర్శించిన ప్రాంతమిది !

Motupalli flourished in the Kakatiya Empire……………………….. ఏపీలోని  బాపట్ల జిల్లా లో ఉన్న ‘మోటుపల్లి’ రెండువేల సంవత్సరాల క్రితమే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవు పట్టణంగా విరాజిల్లింది. నాటి కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగింది.  నిత్యం వచ్చీపోయే ఓడలతో మోటుపల్లి రేవు ఎప్పుడూ రద్దీగా ఉండేదని …
error: Content is protected !!