కేసీఆర్ జోస్యం ఫలించేనా ?
బీజేపీ పనైపోయిందని.. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోనుందని ఆమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి కేసీఆర్ బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయితే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో …