ఏడిపిస్తున్నఐదు చేపల కథ !
The story of five cruel fishes………………………………………………………దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికి ఏం చెప్పుకోవాలో ?ఎవరు ఆదుకుంటారో ? ఎవరు చేదుకుంటారో ? జనాలకు తెలియడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సీరియస్ నెస్ లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. అయినా పట్టించుకునే వారు లేరు. వ్యవస్థలను కరోనా ముంచెత్తుతోంది. ఈ …