బీజేపీ పనైపోయిందని.. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోనుందని ఆమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి కేసీఆర్ బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయితే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో …
యాంటీ బీజేపీ భావజాలంతో పదునైన విమర్శలు చేసే సత్తా ఉన్న బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కి కీలక పదవి ఇచ్చి, ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో మూడో ఫ్రంట్ పై చర్చలకు కూడా …
త్రిదండి చినజీయర్ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్ స్వామి.. మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. ముచ్చింతల్ వైపు కన్నెత్తి …
Govardhan Gande………………………………………. రాజ్యాంగం అంటే..ఓ పుస్తకం మాత్రమేనా? కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా.అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలాగే ఉన్నదా?అలా కనిపించడం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 …
చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …
Huzurabad effect…………………………………. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సీఎం కేసీఆర్ బీజేపీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బీజేపీ తో అమీతుమీ తేల్చుకునే రీతిలో కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.అదే సమయంలో బీజేపీ నేతలు కూడా దూకుడు మరింత పెంచారు.హుజురాబాద్ గెలుపు తాలూకూ ఊపును 2023 ఎన్నికల వరకు కొనసాగించాలన్న …
Facts to know……………………………. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ .. ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధమవుతాయి. @ కేవలం సంక్షేమ పధకాలు మాత్రమే ఎన్నికల్లో పార్టీని గెలిపించవని మరోమారు తేలిపోయింది. @ 2019 ఎన్నికల్లో పసుపు కుంకుమ పధకం ప్రవేశపెట్టి నాడు చంద్రబాబు భంగపడ్డారు. @ తాజాగా దళిత బంధు కూడా కేసీఆర్ ను గెలిపించలేకపోయింది. ఇది …
Govardhan Gande ………………………………………….. సమైక్యాంధ్ర అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వివిధ పార్టీల నాయకులు ఈ అంశంపై ఏదేదో మాట్లాడుతున్నారు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వేల మంది బలి దానాలు, అణచివేత, పీడనల తర్వాత సమైక్య రాష్ట్ర ప్రజలు విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏడేళ్ల కిందటే అక్కడ ఆంద్ర ఇక్కడ తెలంగాణ …
రమణ కొంటికర్ల……………………………………… opposition with in own party ………………….ఈటల.. స్వపక్షంలోనే ప్రతిపక్షం.. ఆది నుంచీ అదే శైలి.. రెండోసారి గులాబీపార్టీ గద్దెనెక్కే క్రమంలో దోబుచులాడిన మంత్రి పదవి.. ఆ తర్వాత చివరి నిమిషంలో దక్కినా.. నిత్యం తెలియని ఏదో అసంతృప్తి.. చాలాచోట్ల ఆయన మాటల్లో ప్రతిబింబించిన ఆ వైఖరే.. ఇవాళ …
error: Content is protected !!